రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రి సమయంలో కుప్పలు గమ నించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది జుక్కల్ నియోజకవర్గం లోని చిన్న కోడప్ గల్ బైపాస్ రహదారి వద్ద రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రాయి తగలడంతో గాయాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం చిన్న కొడప్ గల్, ఏకంగా టోల్ గెట్ వద్ద కూడా వరి ధాన్యాన్ని ఆరబోసి ఉన్న కానీ అధికారులు మాత్రం వారికి కనబడడం లేదా అని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బిచ్కుంద ,మెనూర్, మద్నూర్ వరకు రోడ్డుపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసి రాళ్లను అడ్డుగా పెడుతున్నారు దీంతో వాహనదారులు రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహన దారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు