మీ అందరి అభిమానాలతో క్షేమంగా తిరిగి వస్తా…

  • మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని మాజీ మంత్రి వైసిపి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ మెరుగైన వైద్య చికత్స కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముద్రగడ పద్మనాభం అన్నారు. గత నాలుగు రోజుల కిందటి నుండి కాకినాడలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం తో మెరుగైన వైద్యం అందించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ ముద్రగడ తనయుడు గిరిబాబుతో ఫోన్లో మాట్లాడడంతో సోమవారం ఉదయం బయలుదేరి ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ వెళ్లారు. ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ వెళ్లే ముందు కాకినాడ నుండి తన స్వగ్రామమైన కిర్లంపూడి గ్రామానికి వచ్చి కొంతసేపు కుటుంబ సభ్యులతో గడిపి అనంతరం నాయకులను కార్యకర్తలను అభిమానులను పలకరించారు. ముద్రగడ పద్మనాభం ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారనే విషయం తెలియడంతో ఉమ్మిడి తూర్పు గోదావరి జిల్లాల వైసీపీ నాయుకులు, కార్యకర్తలు అభిమానులు కిర్లంపూడి కి చేరుకుని మ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ని చూసి అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని కార్యకర్తల నాయకులు అభిమానులు భగవంతుణ్ణి ప్రార్థించారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…