భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు

ఐరాల, నవంబర్ 26 : మన న్యూస్

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లెలో ఈ రోజు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూజలు చేసి ఘన నివాళులు అర్పించారు. దళిత నాయకులు మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1949 వ సంవత్సరం నవంబర్ 26, ప్రపంచ దేశాలన్నింటిలో అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం, మన భారత దేశ రాజ్యాంగం ఆమోదించబడి, ప్రజల హక్కులకు, ప్రజా జీవనానికి దిశా – నిర్దేశకంగా నిలబడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహనీయులను స్మరిస్తూ, ప్రజలందరూ రాజ్యంగా స్ఫూర్తిని, విలువలను కాపాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూమని దళిత నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మురుగేష్, ఎస్. సుబ్రహ్మణ్యం ( కొత్తపల్లి బాబు), టిడిపి మహిళా అధ్యక్షురాలు తవణంపల్లి చిట్టెమ్మ, చిగరపల్లి గుణశేఖర్, చిరంజీవి, పుణ్య సముద్రం మహేష్, కొత్తపల్లి గుర్రప్ప, కొత్తపల్లి మునిస్వామి, తిరువనం పల్లి బాబు ఎంపీటీసీ, తెల్లగుండ్ల పల్లి శేఖర్, తిరణంపల్లి నటరాజ్, పుణ్య సముద్రం అమర్, ప్రదీప్, మద్ధిపట్లపల్లి నాగయ్య, తిరువణంపల్లి మురగేష్, చినకాంపల్లి పరదేశి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///