కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తో దిగివచ్చిన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం

మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :-గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్రెష్ కర్మగారంలో శుక్రవారం మామిడి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి చొరవతో యాజమాన్యంతో మాట్లాడి రైతుల సమస్యలను వెంటనే అమలపరిచినందుకు రైతుల పక్షాన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు టోకెన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ద్వారా కొనుగోలు చేయాలని చేశారు మామిడి రైతులకు కొత్తగా ప్రవేశపెట్టిన టోకెన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలో డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వద్ద సీరియల్ ప్రకారం అమ్ముకునే విధంగా కలెక్టర్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రైతులందరూ ఆందోళన చెందకుండా సోమవారం నుండి ప్రతి ఒక్కరు తన మామిడి పంటను నేరుగా ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చని తెలిపారు.

  • Related Posts

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట…

    మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

    మన న్యూస్ గూడూరు:- ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అమరావతిలో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపై చర్చించారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

    మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

    మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..