సూపరిపాలన అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే సాధ్యం జిల్లా నాయకులు శ్రీధర్ యాదవ్

తల్లికి వందనం అమలు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన సోనీ అనే మహిళలు తల్లికి వందనం అమలు చేసి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ముగ్గురు పిల్లలకు 39 వేల రూపాయలు అందాయని తమ పిల్లలను చదువుకొని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అందుకు నిదర్శనం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అని అన్నారు. సూపరిపాలన అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కే సాధ్యమని ఆయన సేవలను కొనియాడారు. జీడినెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..