ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

మన న్యూస్: పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు ఆధ్వర్యంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్స్, మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాడ బలిజలు అంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగాలని కోరారు. ఆర్థికంగా విద్యా, వైద్య రంగాల్లో ముందుండాలని, అలాగే వాడ బలిజలు రాష్ట్రంలో గుర్తింపు పొందాలని అందుకు మత్స్యకారులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు, గ్రామ కుల పెద్ద తోట నర్శిమ్మ, రాంబాబు, తోట లక్ష్మయ్య, తోట శ్రీనివాసరావు, తోట రాజేష్, గ్రామ యువకులు తోట సంతోష్, తోట శ్రీకాంత్, బంద సర్వేశ్వరావు, సతీష్, వెంకటేష్, జింక నర్సిమ్మ, బతకయ్య, వెంకటేశ్వర్లు, తోట రమేష్, చంటి, బద్ది శ్రీను, జింక బాలు, పానెం యాహాన్, రాంబాబు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///