

మన న్యూస్ జగ్గంపేట (అపురూప్)
కాకినాడ జిల్లా జగ్గంపేట స్వామి వివేకానంద విద్యాసంస్థల్లో 5 వ తరగతి చదువుతున్న కాటే ఆయాన్ విజయ రిషి(H.T.No1013234)నవోదయ విద్యాలయాలలో 6 వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలలో ఎంపిక అయినట్టు విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయాన్ విజయ్ రిషిని, విద్యార్థి తల్లిదండ్రులు రాజేష్,హేమలత లను రఘురామ్ అభినందించారు.