ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.2019 తర్వాతి పరిణామాలు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు.. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేశారు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. కక్ష సాధింపు చర్యలకు పల్పడింది. మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసింది..
దేశం రేపు చేసే ఆలోచన.. చంద్రబాబు ముందుగానే ఆలోచించారు..
గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్ధిక గందరగోళ పరిస్థితులు.. పతనం అంచున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉంది..
సరళ ప్రభుత్వం.. ప్రభావంత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం.
గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలను దుర్వినియోగం చేసింది.. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను దారి మళ్లించింది.
గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాల వల్ల ఆదాయానికి గండి పడింది.. గత ప్రభుత్వం పన్నులను దారి మళ్లించింది.
గత ప్రభుత్వం పరిమితికి మించిన రుణాలను అధిక వడ్డీకి తీసుకుంది..
కేంద్ర పథకాల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది.. ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది.
గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదలరంగం పతనమైంది.. గత ప్రభుత్వం హయాంలో ఇంధనరంగ విధ్వంసం జరిగింది..
బడ్జెట్ వివరాలు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
జలవనరులు రూ.16,705 కోట్లు పరిశ్రమలు,వాణిజ్యం 3,127 కోట్లు
ఇంధనరంగం రూ.8,207 కోట్లు
రోడ్లు, భవనాలు 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ రూ.322 కోట్లు
పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
పర్యావరణ అటవీశాఖ 687 కోట్లు
ఎస్సీ సంక్షేమం 18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం 39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం 4,376 కోట్లు
స్త్రీ శిశుసంక్షేమం 4,285 కోట్లు నైపుణ్యాభివృద్ధిశాఖ 1215 కోట్లు,
రూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
వ్యవసాయశాఖకు 8,564 కోట్లు
అన్నదాత సుఖీభవ 4,500 కోట్లు
ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు
వడ్డీలేని రుణాలకు రూ628కోట్లు
పంటల బీమాకు రూ.1,023 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
సహకార శాఖకు రూ.308.26 కోట్లు,
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లు
సూపర్ సిక్స్ పధకాలను అమలుచేస్తూ, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం.. మన చంద్రన్న ప్రభుత్వం.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్