మొగిలి ఆలయంలో హర హర మహాదేవ శంభో శివ నామముతో మారుమోగుతున్న మొగిళీశ్వర స్వామివారు.

భక్తకోటి భక్తులకు దర్శనభాగం కల్పిస్తున్న పార్వతీ పరమేశ్వరులు.

మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం హరహర మహాదేవ నామముతో మారుమోగుతున్న పార్వతీ పరమేశ్వరుల శివ నామముతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఎంబి విజయకుమార్, కార్య నిర్వహణ అధికారి మునిరాజు,ఇన్స్పెక్టర్ శరవణ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో స్వయముగా వెలసియున్న శ్రీ మొగిళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగముగా పది రోజులు పాటు జరుగనున్నట్లు కార్య నిర్వహణ అధికారి మునిరాజు తెలిపారు. మండలం ప్రజలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తుల వచ్చే మహిళా భక్తులు బిడ్డలు లేని మహిళలకు ఇక్కడ స్నానము చేసి రాత్రికి జాగారం ఉంటే బిడ్డలు కలుగుతారని మేధావులు తెలిపారు. అమ్మవార్లను పూజిస్తే పార్వతీ పరమేస్వరులకు పూజ చేస్తే వారికి బిడ్డలు కలుగుతారని అప్పటి పురాణంలో తెలిపారు. అందువలన ఎక్కువ సంఖ్యలో భక్తులు మొగిలి క్షేత్రానికి తరలి వస్తుంటారు. చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీ మొగిలీశ్వర స్వామి దేవాలయంలో కోరికలను కోరుకుంటే ఏ సమస్యలకైనా పరిష్కారం ఇక్కడ ఉంటుందని,కోరికలను తీరుస్తాయని భక్తులు నమ్మకం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సృష్టికర్త ఆయన విష్ణుమూర్తికి సకల సృష్టికర్త ప్రాణం పోసి సమర్థులైన బ్రహ్మ వాదించే సృష్టికర్త అని తెలియజేశారు. మహాశివరాత్రికి రాత్రి జాగారం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణంలో రచించినట్లు తెలిపారు. మహాశివరాత్రికి బుధవారం భక్తులు అధిక సంఖ్యలో రావచ్చునని ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్చార్జి సుమన,ఈవో మునిరాజులు తెలిపారు

  • Related Posts

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం లో ఉన్నారు……….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి*గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. *సూపర్ సిక్స్ లో లేని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మన…

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు చిరకాల స్వప్నాలైన నూతన రహదారి నిర్మాణం, ఆర్టీసి బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం సాకారం తో నెరవేరిందని ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    • By NAGARAJU
    • September 13, 2025
    • 3 views
    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్