డి,ఏ, చేసిన భూమి సర్వే చెల్లదా?

మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ చివర్లో
ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే సర్వే కాదని హద్దులను మీరి భూమిని చదును చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వడ్ల కళావతి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు, వడ్ల కళావతి మాట్లాడుతూ మా యొక్క భూమి, సర్వే నంబర్ 143/2A లో 27 గుంటల భూమి పట్ట పాస్ బుక్కులో ఉందని మాకు భూమి 24 గుంటలు మాత్రమే ఉందని, 3 గుంటల భూమి తక్కువ వస్తుందని మేము డిడి కట్టి ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించుకోవడం జరిగిందని. సర్వే అధికారి వచ్చి చుట్టుపక్క వారి వారి ముందే సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ ఆ సర్వే సరికాదని అంతేకాకుండా గత సంవత్సరములో అదే గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని వారు వ్రాసిన పత్రము కూడా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చేసిన సర్వే ను కూడా సర్వే కాదు సర్వే కాదు అని సర్వే అధికారులను దుర్భాషలు మాట్లాడితే మా యొక్క సమస్యలు మేము ఎవరికీ చెప్పుకోవాలని ఆమె వాపోయారు,
కుమారులు రమేష్ నాగరాజు మాట్లాడుతూ
మా యొక్క సొంత భూమిలో బోరు వేసుకొని కరెంటు కొరకు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కావాలనే మాపైన విద్యుత్ అధికారులతో మాపై కేసు కూడా వేయడం జరిగిందని విద్యుత్ డిడి కట్టినప్పటికీ కూడా మాపై కేసు చేసి ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని మా యొక్క సొంత భూమిలో మాకు భూమి తక్కువ ఉందని మేము సర్వే డీడీ ని కట్టుకొని సర్వే అధికారులతో సర్వే చేయించుకున్నప్పటికీ ఈ వ్యక్తులు? కావాలనే మాపై కక్షపూరితంగా కక్ష కట్టి భూమి పంట వేసుకోకుండా దౌర్జన్యగా మాపై దాడికి వస్తున్నారని సర్వే అధికారులు సర్వే చేసి మాకు సర్వే పత్రము కూడా ఇవ్వడం జరిగిందని అయినా వీరు మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వీరి పైన జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఎమ్మార్వో స్పందించి విరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు.

  • Related Posts

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    • By NAGARAJU
    • September 15, 2025
    • 3 views
    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    • By RAHEEM
    • September 15, 2025
    • 3 views
    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    • By NAGARAJU
    • September 15, 2025
    • 7 views
    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    • By NAGARAJU
    • September 15, 2025
    • 5 views
    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!