కూటమి ప్రభుత్వం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవాలి,

మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య నిర్వాసితుల సంఘం నాయకులు కోరాడ ఈశ్వరరావు సుంకు జర్నీ కొండలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం వలలు నాణ్యమైనవి పంపిణీ చేయాలని అన్నారు. ఈ విధంగా సరఫరా చేయకపోవడం వలన ప్రైవేటు వ్యాపారుల దగ్గర నాసిరకమైనటువంటి వాళ్లను కొనుగోలు చేసి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 160 మంది సహకార సంఘాల్లో మత్స్యకారులు సభ్యులు సొసైటీలో ఉన్న 100 మందికి పైగా బతుకు తెరువు కోసం నెల్లూరు ఏలూరు విజయవాడ ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సకాలంలో చేప పిల్లలు కూడా వేసి మంచి సంపాదన పెంచాలని మన బోట్లను వలలను పంపిణీ చేయాలని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు ఇటువంటి ఆదాయం లేని నిర్వాసిత మత్స్యకారులందరికి రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఇండ్లు లేని నిర్వాసితులకు ఇల్లు స్థలాల మంజూరు చేయాలని కోరారు. నిర్వాసిత మత్స్యకారులు సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు బద్నాన వసంతరావు కొటిస రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..