సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కొలకటీ వీధి, సాలూరు పట్టణ నివాసి అయిన కోట దేవి కోట ప్రసాద్ దంపతులు తమ కుటుంబంతో జూలై 2న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం వెళ్లారు. తిరిగి జూలై 4వ తేదిన వచ్చేటప్పటికి, ఇంటి తాళాలు బీరువాలు పగులగొట్టి 15 తులాలు బంగారం, వెండి సామాన్లు పోయాయి. సాలూరు టౌన్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం తో సంఘటనా స్థలాన్నీ సందర్శించి, బీరువాపైన, ఇంటి గేట్లు పైన ఫింగర్ ప్రింట్స్ ని తీసి ,తదుపరి దర్యాప్తు చేస్తున్నారని సాలూరు పట్టణ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.

  • Related Posts

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    కలిగిరి,మనన్యూస్ : కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామానికి చెందిన మన్నేటి శ్రీ దేవమ్మ గారికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి పత్రాన్ని అందజేశారు.వింజమూరు లోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 4 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…