మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,ఉత్తర ప్రదేశ్/ నెల్లూరు :మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర మంత్రి పాంగూరు నారాయణ మంగళవారం రాత్రి మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి నారాయణ,అధికారులుప్రతి రోజూ చెత్త నుంచి 14 మెగా వాట్ ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్.విద్యుత్ తో పాటు బయోగ్యాస్ నూ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్.ప్లాంట్ పనితీరు,విద్యుత్ వినియోగం పై మంత్రి నారాయణ కు వివరించిన పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు.ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు నెలకొల్పుతున్న ప్రభుత్వం.ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ ను ఎంపిక చేయడంలో భాగంగా పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ.ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు,చెత్త నిర్వహణ విధానాలను పరిశీలించనున్న మంత్రి నారాయణ,అధికారులు.మంత్రి నారాయణ తో పాటు ప్లాంట్ ల సందర్శనకు వెళ్లిన స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,ఇతర అధికారులు.

  • Related Posts

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజక వర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 13,95,118 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. ప్రత్తిపాడు…

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. పట్టణంలో చినుకుపడితే చాలు రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి.ముఖ్యంగా ఏలేశ్వరం నుండి ఎర్రవరం హైవే కి వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

    అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

    అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

    అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు   వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 3 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…