శంఖవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు చోరీ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3 లక్షల విలువచేసే విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాలలో గల కంప్యూటర్ గది తలుపులు పగలగొట్టి ఉండడంతో గమనించిన పాఠశాల ఇతర పనుల సహాయకుడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కి సమాచారం అందించగా, ఆమె అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి బాబు చోరీకి పాల్పడిన కంప్యూటర్ గదిని పరిశీలించి, ప్రత్యేక కోణంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కంప్యూటర్ ఇతర సామాగ్రి చోరీకి పాల్పడ్డాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు రాత్రి వేల కాపలాదారుడు లేకపోవడం గమనార్హం అని పలువురు అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో గల విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని రాత్రివేళ కాపులదారుడను నియమించాలని పలువురు కోరారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు