యువతకు అండగా ఉంటా జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడుడాక్టర్ రాహుల్

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో యువతకు అండగా ఉంటా గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తా అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు.. గురువారం చివరి రోజు బుకాపట్నం, ఉత్తరపు కండ్రిగ జట్టు మధ్య హోరాహోరీగా జరిగింది ఈ మ్యాచ్లో ఉత్తరపు కండ్రిగ గెలుపొందగా బుక్కాపట్నం రన్నర్స్ గా నిలిచారు.గెలుపొందిన జట్టుకు జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ మొదటి బహుమతి 50,000 రూపాయల నగదును కప్పు ను ప్రధానం చేసి క్రీడాకారులకు అభినందించారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆటల్లో గెలుపు ఓటమి సహజం అందరూ కలిసి కలిసి ఉత్సాహంగా ఆట పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో మినీ స్టేడియం త్వరలో ఏర్పాటు చేసి యువతకు అండగా ఉంటాం అని డాక్టర్ రాహుల్ అన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు మొదటి ప్రైజ్ 50 వేల రూపాయలు బహుకరించిన టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు ను డాక్టర్ రాహుల్ అభినందించారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ బాబు ,ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వ్యక్తిగత సలహాదారుడు చంద్రశేఖర్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ చిరంజీవి ,నరేష్, రాజకుమార్, టిడిపి నాయకులు, యువకులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని…

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మన న్యూస్ సింగరాయకొండ:-జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయ పౌరులకు సంతాపం తెలియజేస్తూ మృతులకు జనసేన పార్టీ పక్షాన సంతాప కార్యక్రమం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 3 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్