ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి,
మన న్యూస్ సాలూరు మే 2:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రాష్ట్ర మన్యం బందు ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భూతాల శాంతి కుమార్ మర్రి శ్రీనివాసరావు…