Tag: #Viral

ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి,

మన న్యూస్ సాలూరు మే 2:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రాష్ట్ర మన్యం బందు ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భూతాల శాంతి కుమార్ మర్రి శ్రీనివాసరావు…

అమరావతి పునఃప్రారంభ సభలో నాయి బ్రాహ్మణ నాయకుల హాజరు ( రుద్రకోటి సదాశివం..)

మన న్యూస్, తిరుపతి:రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, మంగళగిరి పట్టణ నాయి…

బీసీ ఉద్యోగులు, బీసీ ప్రజా సంఘాల సమస్యల సాధన కోసం పనిచేస్తా…బీసీ సంఘర్షణ సమితి నేత రామచంద్రయ్య యాదవ్..

మన న్యూస్,తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో తాను 44 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని, ఇకపై బీసీ ఉద్యోగుల సాధన కోసం, బీసీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉంటానని టీటీడీలో ఇటీవల పదవీ…

నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 2:– షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నెల్లూరు కోటమిట్ట 42 డివిజన్ కు చెందిన సర్తాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…

“మే”డే‌ కార్యక్రమాలకు ముఖ్యాతిదిగా పాల్గొన్న జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 2 మన న్యూస్ :- మే డే ను పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో భవననిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మేడే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి…

చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ…

ఇందుకూరుపేట మండలం, గంగపట్నం పల్లిపాళెంలో కన్నుల పండుగగా జరిగిన సీతారామ విగ్రహ ప్రతిష్ట పూజలు

మన న్యూస్ ,కోవూరు ,మే 2;:– ముఖ్య అతిధిగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన పల్లిపాళెం వాసులు. ఇందుకూరుపేట మండలం పల్లిపాళెం గ్రామంలో మరో మూడు…

నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముడు ట్రాక్టర్ల పట్టివేత.

మన న్యూస్, నారాయణ పేట :-మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లోని భావించి వారు ఆక్రమంగా తరలిస్తున్న ముడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు మద్దూరు ఎస్ఐ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా…

ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది…