పైలాన్ కూలుస్తానని చెప్పి మరీ కూల్చింది నిజం కాదా?
మన న్యూస్, కావలి ,మే 8:- పడగొట్టిన వాళ్లు విలేకరులు అయితే కేసులు ఉండవా?- 2019 – 24 మధ్య కావలి లో భారత రాజ్యాంగం అమలైనదా?- మాజీ ఎమ్మెల్యే నటన చూసి కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోతాడు – మాజీ…
మన న్యూస్, కావలి ,మే 8:- పడగొట్టిన వాళ్లు విలేకరులు అయితే కేసులు ఉండవా?- 2019 – 24 మధ్య కావలి లో భారత రాజ్యాంగం అమలైనదా?- మాజీ ఎమ్మెల్యే నటన చూసి కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోతాడు – మాజీ…
మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్,…
వెదురుకుప్పం మన న్యూస్ : చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎన్. చినబాబు కుమారుడు ఎన్. నితిన్ కృష్ణ వివాహ మహోత్సవం ఘనంగా జరగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వెదురుకుప్పం టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్…
ఎస్ఆర్ పురం, మన న్యూస్.. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు గురువారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ…
మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి…
వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి…
మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.…
మన న్యూస్,తిరుపతిః– తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైయ్యాయి. చాటింపు తరువాత బుధవారం భక్తులు భైరాగి వేషంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆలయ అధికారులు, ఉత్సవకమిటీ…
మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా…
మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్…