Tag: #Viral

గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…

ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో…

పి4 విధానంపై వైసిపి విష ప్రచారం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్:- నీకు సిగ్గెందుకు లేదురా అంటే, అబద్దాల మనిషిని నాకెందుకు సిగ్గు అని వెనకటికొకడు అన్నట్లుగా సిగ్గుమాలిన, అబద్దాల వైసిపి మంద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 విధానంపై విష ప్రచారం మొదలు పెట్టిందని తెలుగుదేశం పార్టీ,…

ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?

ఎస్ ఆర్ పురం, మన న్యూస్:- ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పోటీకి నువ్వా నేనా అంటూ సై సై అంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం… ఎస్ ఆర్ పురం మండల అధ్యక్ష పదవి తెలుగుదేశం…

గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మన న్యూస్, తిరుపతి: గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. ఆమెతో పాటు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ యాదవ్,…

అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు విడుదల

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ…

680గ్రాముల గంజాయి పట్టివేతగంజాయి విక్రయదారుడు అరెస్టు, రిమాండ్ కు తరలింపు-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 13జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాలలోని చింతలపేటకు చెందిన బషీర్ అనే వ్యక్తి మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచరం మేరకు గద్వాల టౌన్ ఎస్ ఐ కళ్యాణ్ కుమార్…

సాంత్వన సేవా సమితి బంగారు బాల్యం టీం ” ఆధ్వర్యంలో సి. ఐ హజ రత్తయ్య గారికి మరియు SI మహీంద్రా గారికి ఘన సన్మానం.

మన న్యూస్ సింగరాయకొండ:– గత కొద్ది రోజుల క్రితం సింగరాయకొండకు చెందిన రెండు సంవత్సరముల వయసుగల పాప కిడ్నాప్ కి గురైన సంగతి తెలిసిందే. పాప కిడ్నాప్ గురైన 36 గంటల్లో సింగరాయకొండ పోలీస్ వారు ఎంతో కష్టపడి ఈ కేసును…

కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.

మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం…

గంగమ్మ తల్లికి సారే సమర్పించిన మాజీమంత్రి ఆర్కే రోజా

మన న్యూస్, తిరుపతి:- తిరుపతిలో శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి శ్రీమతి.ఆర్కె రోజా గారు మంగళవారం పాల్గొని. జాతర మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు గంగమ్మ తల్లి అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సారే…