పొలం పిలుస్తోంది
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…
మన న్యూస్ సింగరాయకొండ:- శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 24 :- జోగులాంబ గద్వాల జిల్లా కోదండపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరవెల్లి గ్రామంలో సాయంత్రం 5:30 గంటల నుండి 07:30 గంటల వరకు సీ ఐ రవి బాబు పర్యవేక్షణలో నలుగురు ఎస్సై…
మన న్యూస్,తిరుపతిః– రాజకీయ లబ్ది కోసం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. అల్లరి మూకల జేజేల కోసం తన కారు కింద పడి కార్యకర్త ప్రాణాలు పోతున్నా పక్కకు లాగి పడేసి సింగయ్య చావుకు…
గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు నరశింగరావుపేట లోని బాలసదన్ నందు రోటేరియన్ ఎ. శ్రీనివాస ఆచారి వారి సతీమణి స్వర్గీయ శ్రీమతి దేవకి గారి జ్ఞాపకార్థం బాలసదన్ పిల్లల కి స్కూల్ బ్యాగ్…
మన న్యూస్ పాచిపెంట జూన్ 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం చోడి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి పంటలు వేయొద్దని గొట్టూరు సర్పంచ్ మాదల…
గూడూరు, మన న్యూస్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను పాలిచెర్ల మరియు పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా,…
గూడూరు, మన న్యూస్:- శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు…
గూడూరు, మన న్యూస్:- చిల్లకూరు పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో వడ్డీ కండ్రిగ ప్రాంతంలో అచ్చి ప్రవీణ్(27)అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు. హత్య చేసి చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు బండారు మణి. పాత…
పాఠశాలలో యూనిఫామ్. పుస్తకాల విక్రయం , విద్యా హక్కు చట్టానికి తూట్లు, -ఉదాసీన వైఖరి లో విద్యాశాఖాధికారులు – ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మణుగూరు, మన న్యూస్:- మణుగూరు మండల పరిధిలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా…