ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం.
మన న్యూస్, గూడూరు, మే 9:– తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మే 9 తేదిన శుక్రవారం కృప సేవా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన…