మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…

సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

మన న్యూస్,తిరుప‌తిః ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముగ్గురు ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 48వ డివిజ‌న్ రాజీవ్ గాంధీ కాల‌నీకి చెందిన ఎఆర్ అయ్య‌ప్ప కు ఎన‌భై తొమ్మిది వేల ఆరువంద‌ల…

తల్లుల కష్టాలు తీర్చేవాడు చంద్రన్న-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ.

శ్రీకాళహస్తి, మన న్యూస్.చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కోసం కష్టాలు పడుతూ, తమ పిల్లల చదువులు కోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తల్లుల కష్టాలు తీర్చే వాడు మన చంద్రన్న అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ గా ఏర్పాటుకు కృషి… ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పాలీహౌస్ పరిశ్రమ తీసుకువస్తా.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల హబ్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కృషి చేస్తున్నారు మంగళవారం చెన్నై పాలీహౌస్…

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర…

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ…

పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్17:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు…

ఏపీ లిక్కర్‌ స్కాంలో.. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్ర హింసలు – ట్‌ అధికారులు కొట్టడంతో ఆసుపత్రిల పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్

సిట్ అధికారులు చిత్రవద్ధ చేశారని డీజీపీకి స్వయంగా లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్.అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు.సిట్ అధికారులు తీవ్రంగా కొట్టడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.సిట్ అధికారుల వేదింపులు, చిత్రవధపై నేడు హైకోర్టులో…

గ్రీవెన్స్ సెల్ లో తమ ఆవేదాన్ని వ్యక్తం చేసిన రైతు – కాకి తల గోపాల రెడ్డి

మన న్యూస్ సాలూరు జూన్16:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు…

కులం పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం నేరం:అంబేద్కర్ సాక్షిగా అన్యాయం జరిగింది , ప్రభుత్వ విప్, కూటమి ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్తాం : జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న.

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…