12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళనున్న మున్సిపల్ కార్మికులు. సి.ఐ.టి.యు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని పురవీధులలో సి.ఐ.టి.యు జెండాలు…
దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…
రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది
విజయనగరం, మన న్యూస్ , జూలై 10, 2025 : అధునాతన వ్యవసాయ పరిష్కారాల సంస్థ అగ్రిఫీల్డ్స్, కమ్యూనిటీ శ్రేయస్సును బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామంలో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మరియు విద్యలో రెండు…
పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు
PASUMARTHI JALAIAH: మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ ఉపాధ్యాయులు సమన్వయ మెగా పేరెంట్స్ డే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారి సమక్షంలో నాలుగు…
విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ గారు
పిల్లలు భవిష్యత్తు కోసం ప్రవర్తన తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారుఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చెయ్యాలి మెగా పేరెంట్స్…
సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు
మన న్యూస్ సింగరాయకొండ:- చిన్న నాటి నుండే చిన్నారుల్లో క్రమశిక్షణ దేశభక్తి,విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాలు అని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల జిల్లా…
అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
మన న్యూస్ తవణంపల్లి జూలై-11 తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ, ప్రత్యేక పూజలు…
శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు.…
మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ…

