నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు
Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు.…
2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!
Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…
అబద్ధాల పునాదుల మీద మేం ప్రభుత్వాన్ని నడపలేం: సీఎం రేవంత్ రెడ్డి
Mana News , హైదరాబాద్: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ…
సత్యవేడు లో బిజెపి పార్టీ బలోపి దానికి కృషి చేస్తా. సీనియర్ నాయకులు కలుపుకుపోతా… నూతన మండల అధ్యక్షుడు బాలాజీ వెల్లడి.
Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి…
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను -ఐటి మంత్రి నారా లోకేష్
Mana News :- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించిన వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) సిద్ధంగా లేదని విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి…
డయల్ 100 ఫోన్ రాగానే స్పందించాలి :జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, డయల్ 100 కు ఫోను రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ చంద్ర అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను అకస్మాకంగా సందర్శించి…
ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు..
Mana News :- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ సమాధిని తొలగించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. సమాధిని విజిట్ చేసేవారు కచ్చితంగా…
గుడ్న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
Mana News :- ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ తెలంగాణ…
వాలంటీర్ల కొనసాగింపు పై కీలక పరిణామం..!!
Mana News :- ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై ప్రభుత్వం మరో సారి స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రూ 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, వైసీపీ ప్రభుత్వం…
విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే.. పూర్తిగా సహకరిస్తాం: సీఎం చంద్రబాబు
Mana News :- విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని…