సాసనులు గ్రామంలో ఎద్దుల దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 17;- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని సాసనూలు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములవి ఎద్దుల దొంగతనం జరిగింది. బోయ మద్దిలేటి తండ్రి ఈదన్న, మరొకటి బోయ లక్ష్మీనాయుడు తండ్రి తలారి ఈదన్న సంబంధించిన…

అమరజీవి పేరు మార్చడం సిగ్గుచేటు -కేంద్ర మంత్రి బండి సంజయ్.

కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు…

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు-హైదరాబాద్‌ ఓఆర్ఆర్ కంటే ఎక్కువ!

Mana News :- అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టును ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక అమరావతి చుట్టూ భారీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో సమానంగా ఉంటుంది.ఈ ఓఆర్ఆర్…

వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఫోన్‌ ! వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి సంతాపం

Mana News :- వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి మాజీ సీఎం వైయస్‌.జగన్‌ సంతాపం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి పట్ల వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు…

ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలి.. విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే: డిప్యూటీ స్పీకర్

Mana News ;- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ…

‘తల్లికి వందనం’ అర్హులు వీరే – మార్గదర్శకాలు..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసి నిధులు కేటాయించారు. హామీ…

వర్మకు శాశ్వతంగా చెక్ పెట్టబోతున్న పవన్ ? ఆయనకు కీలక బాధ్యతలు..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ఆయన విజయానికి దోహదం…

వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు- జగన్ బిగ్ డెసిషన్..!!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల…

రేపు ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!

Mana News :-  సోమవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. స‌చివాలయంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అలాగే సీఆర్డీయే ఆమోదించిన పనులకు…

పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Mana News :- అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి