Tag: #mananews

14, 15 వార్డులలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు నీరాజనాలు

మన న్యూస్ సాలూరు జూలై 20:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో బంగారం కాలనీలో 14, 15 వార్డులను సందర్శించిన మాజీమంత్రి రాజన్నదొరకు అక్కడ ప్రజలు నిరాజనాలు పలికారు. ఆదివారం సాయంత్రం 14, 15వ వార్డులలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ…

10, ఇంటర్ లలో అత్యధిక మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు పురస్కారాలు

మన న్యూస్,తిరుపతి :– పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన గౌడ విద్యార్థులకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు దిండుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో నేడు, స్థానిక శివశక్తి కల్యాణ మండపంలో సుమారు 100 మంది విద్యార్థులకు సిల్వర్…

“జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” లో విద్యార్థుల చేత వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న “పిల్లిగుండ్ల కాలనీ” ప్రాంతంలో “జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” యొక్క అధ్యాపకులు విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి విద్యా హక్కు…

విద్యార్థిని ఉన్నత చదువుల కోసం 50 వేల ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన బండి వరలక్ష్మి అనే పేద విద్యార్థిని పై చదువుల నిమిత్తం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసులు నాయుడు,కో పౌండర్ శ్రీమతి శిరీషమ్మ దాతృత్వంతో 50వేల…

జి.ఓ.36 ప్రకారం వేతనాలు పెంచాలి… 8 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

గూడూరు, మన న్యూస్ :- జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలకు జి.ఓ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు ఎ.పి.…

ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయం – ఎస్వీ సుబ్రహ్మణ్యం రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- ప్రజా నాయకుడు, సౌమ్యుడు వివాదరహితుడు, పెద్దలు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తనకి ఎలాంటి సంబంధం లేని మద్యం కేసులు అక్రమంగా ఇరికించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, బాధాకరం అని దీనిని…

జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యం

–ఐసా నేతల మండిపాటుఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యమైపోయిందని పైసా నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సదస్సులో వారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమన,…

నిజాయితీగా సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో…

పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక…

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి

మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…