రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం
మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమనిఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన…