Tag: #mananews

డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి…

మన న్యూస్,తిరుపతి, : వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా…

కోడూరు బాల సుబ్రహ్మణ్యం.. బాలసుబ్రమణ్యం కు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి…?

మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి తనను కలవమని పిలుపునివ్వటం తో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం హుటా హుటిన బయలుదేరి అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న…

వన్నెపూడి లో ఘనంగా వర్మ జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 16 మన న్యూస్ : గొల్లప్రోలు మండల పరిధిలోని వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ జన్మదిన వేడుకలు గ్రామ పంచాయితీ సర్పంచ్ కందా…

అక్రమ మట్టి తవ్వకాలకు నిరసనగా అర్థనగ్న ప్రదర్శనమట్టి మాఫియాపై గళమెత్తిన ఎఫ్ కె పాలేం రైతులు

పిఠాపురం మే, 16 మన న్యూస్ :పిఠాపురం మండల పరిధిలోని ఎఫ్.కె.పాలెం గ్రామంలో గల పాపిడి దొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని, యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయించామని స్థానిక…

బంగారుపాల్యం హైస్కూల్ లో అభివృద్ధి పనులు భేష్ : జిల్లా సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ.

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం…

శ్యామలాంబ అమ్మవారి పండుగకు పాలకవర్గం సహకారం కరువు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 15:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు.…

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…

ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…

ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం…

ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే…

కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు…