హోప్ హైలాండ్ లో ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యండి-కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్

కాకినాడ / గొల్లప్రోలు మార్చి 10 మన న్యూస్:- హోప్ హైలాండ్ లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్..జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జిల్లా…

కాకినాడలో పేలుడు కలకలం

Mana News,కాకినాడ :- కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.హమాలీలు లోడ్ దింపుతుండగా…

అన్నవరం ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌..

Mana News, అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram)లోని సత్యగిరి ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్‌కు ఢీకొట్టించారు.…

You Missed Mana News updates

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
పహల్గాంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ ఉదయగిరిలో జనసేన నాయకులు మౌన దీక్ష….!