బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150…
అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం
ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…
వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!
మన న్యూస్ : వి.కె.మూవీస్ పతాకంపై యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సగర్వ సమర్పణలో అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య హీరో, హీరోయిన్లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ…
పించను కోసం ఎదురు చూసి .. వితంతువు మృత్యువాత
మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు…
నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కిరణ్
మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం…
“మొదటి 1000 రోజుల్లో పోషకాహారం కీలకం” — ఎంపీడీవో జయమణి
సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- శానంపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు ఏడవ పౌష్టికార వారోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి శ్రీమతి జయమణి అధ్యక్షతన, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కె.…
ఆధార్ క్యాంపు,స్పెషల్ డ్రైవ్ -0-6 సంవత్సరాల వయసుగల వయసు చిన్నారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు -న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
సింగరాయకొండ మన న్యూస్ 10-04-2025 :- ఈరోజు మరియు రేపు పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో అయ్యప్ప నగర్ సచివాలయ కార్యాలయం నందు ఆధార్ క్యాంపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు 0-6 సంవత్సరాల వయసుగల చిన్నారులకు నూతనంగా…
జిల్లాలోని ధోబి ఘాట్ల కు మరమ్మత్తులు చేయండి.. రజక కార్పొరేషన్ చైర్మన్ కోరిన డైరెక్టర్ కరాటే చంద్ర
మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని…
33వ డివిజన్ లో ఇంటి పట్టాలి ఇప్పించండి… మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి వినతి
మన న్యూస్,తిరుపతి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 33 వ డివిజన్ లోని ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 33 వ డివిజన్ ఇంచార్జ్ వి పుష్పా వతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే…
ఘనంగా మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు….
మన న్యూస్, తిరుపతి:తిరుపతి మాజీ శాసనసభ్యులు మబ్బురామిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని…

