Month: June 2026

*రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.

రేణిగుంట జూన్ 09. తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన లో భాగంగా నేడు మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా…

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి

తిరుపతి ఆర్ డి ఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి, రామ్మోహన్. తిరుపతి, జూన్ 09: చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితా లోని ఓటర్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డిఓ, చంద్రగిరి నియోజకవర్గ…

రేణిగుంట ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిధున్ శాలి.

రేణిగుంట (జూన్ 9):రేణిగుంట మండల ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) కె.వి. రవిచంద్రను స్థానిక జనసేన పార్టీ నాయకుడు మిధున్ శాలి మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా జనసేన నేత…

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మానవత్వం…వికలాంగుడికి వీల్ చైర్ మంజూరు చేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి జూన్ 9. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంపేడు గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడు తన కదలికల కోసం వీల్ చైర్ కావాలని కలెక్టర్‌కు…

​ఇంధన ధరల పెంపుపై రేణిగుంటలో వామపక్షాల నిరసన..ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్.

రేణిగుంట జూన్ 9.పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నిరసన కార్యక్రమంలో…

కేంద్రంతో చర్చించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి…………. ఏపీ ఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి

పాండిచ్చేరి సీఎం ను సన్మానించిన ఢిల్లీ బాబు రెడ్డి…… రేణిగుంటజూన్ద్ 9.కేంద్రప్రభుత్వంతో చర్చించి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి కోరారు. పాండిచ్చేరిలోని సీఎం రంగస్వామిని కలుసుకొని…

గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు.

​ఏర్పేడు, జూన్ 09: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. ​స్వామి…

చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని మోసాలే

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సీతమ్మధార : కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనలోఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందనిమాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సందర్భంగా వాసుపల్లి ఆధ్వర్యంలో…

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేదెప్పుడు?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన…

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, జూన్ 07: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో…