Month: October 2025

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గరం గరం* కోటి 50 లక్షలు ఇరిగేషన్ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23:కోటి యాభై లక్షల ఇరిగేషన్ స్థలం.. ప్రభుత్వ స్థలాలను కూడా అప్పనంగా రికార్డులను మార్చి అక్రమాలు చేసి తమ కాసుల కక్కుర్తి కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల మాయాజాలం… రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న…

నెల్లూరు నుండి పొట్టే పాలెం వరకు రహదారిపై వర్షం నీరు నిలవ ఉండకుండా చర్యలు చేపట్టిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాలు నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాళెం కు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్…

పాచిపెంట, సాలూరు మండలాల్లో జేసీ ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస సాలూరు:- పాచిపెంట, సాలూరు మండలాల్లో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్, ఇంచార్జి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం పాల్గొని, ఆకస్మిక తనిఖీ చేశారు. పాచిపెంట మండలం సరాయివలస, కొటికిపెంటల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్…

బుజ్జమ్మ కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

వెదురుకుప్పం, , మన ధ్యాస అక్టోబర్ 23:వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామానికి చెందిన మణికంఠ తల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించారు. ఆమె కర్మక్రియలు గురువారం నాడు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

మాగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట…

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాంపటేల్,రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు,కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్

మన ధ్యాస, నిజాంసాగర్, అక్టోబర్ 22:నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు గృహాలు లబ్ధిదారులకు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భారతి ఇండ్లకు ముగ్గు పోసి భూమిపూజ…

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ…

మన ధ్యాస,నిజాంసాగర్(జు క్కల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైద రాబాద్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా సీఎంకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు…

బూర్గుల్‌లో కొమురం బీమ్ ఘనంగా 125వ జయంతి..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం బీమ్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరయోధుడు కొమురం బీమ్ స్ఫూర్తితో ఈ…