Month: July 2025

మాజీ సాగునీటి సంఘ అధ్యక్షుడిని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు..!!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండలం పెద్ద కొండూరు నీటి సంఘ మాజీ అధ్యక్షులు నోటి రమణారెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గురువారం రమణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించారు. ఆయన…

బొల్లినేని పవిత్ర నలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండలం పోలంపాడు గ్రామంలో బొల్లినేని ప్రసాద్ నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పవిత్ర నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని నవ వధువును ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులతో కొద్దిసేపు మాట్లాడారు.ఈ…

వాసిపల్లి మనీషా రెడ్డి గంధపు నలుగు లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు,): కలిగిరి మండలం తూర్పు గుడ్లదోన గ్రామానికి చెందిన వాసిపల్లి మదన్మోహన్ రెడ్డి మాధవి లత దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీషా రెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నవవధువును అక్షంతలు…

కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు): పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న కోవి బసవేశ్వర రావు నాగలక్ష్మి, కోవి రవి శంకర్ చౌదరి మాధవి దంపతులు..!వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, 10 కోట్ల రూపాయలతో, కళ్యాణ మండపం నిర్మాణం..! వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, దివంగత కోవి…

శ్రీ శ్రీ పొలంపాడు పోలేరమ్మ తల్లి అమ్మ వారి ముఖద్వారం ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):: కలిగిరి మండలం పోలంపాడు గ్రామానికి ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులు బొల్లినేని రామానాయుడు సుబ్బమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించిన, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని…

తమ వృత్తిపై దాడిగా భావిస్తున్నాం – తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆగ్రహం

ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్‌ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం…

వైసీపీ నాయకులు నిబధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.వింజమూరు ఎస్సై కె వీరప్రతాప్..!

వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండడంతో మండలం నుండి జన సమీకరణ కు అనుమతులేదని వింజమూరు ఎస్సై కె వీర ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వైసీపీ నాయకులు ఎవరైనా జన…

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పు అంటున్న కలిగిరి ఎస్సై ఉమాశంకర్..!!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): *31వ తేదీ అనగా (రేపు) గురువారం రోజు జరిగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో కలిగిరి మండలం నుండి జన సమీకరణకు అనుమతి లేదని కలిగిరి ఎస్సై ఎంమ్ ఉమశంకర్ తెలిపారు.అదేవిదంగా కలిగిరిమండలంలోని…

కలిగిరి సర్కిల్ పరిధిలో ఆంక్షలు విధించిన కలిగిరి సీఐ వెంకటనారాయణ.

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): 31వతేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో జన సమీకరణకు అనుమతులు లేవు…కలిగిరి,వింజమూరు, కొండాపురం, జలదంకి మండలాల వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసినా…రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…

నానో డీఏపీతో అధిక ప్రయోజనాలు: ఏవో రామకృష్ణుడు

షేక్షానపల్లి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వెల్లడి షేక్షానపల్లి: సాంప్రదాయ డీఏపీ కంటే నానో డీఏపీ వాడకం పంటలకు మరింత ప్రభావవంతంగా, లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి బి. రామకృష్ణుడు తెలిపారు. మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పొలం…