వాసవి సేవాదళ్ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాదం ముఖ్య అతిథిగా మొగులపల్లి ఉపేందర్
చైతన్యపురి , మన న్యూస్ : వాసవి సేవాదళ్ సుచిత్ర కొంపల్లి ఆధ్వర్యంలో అమావాస్య మహా ప్రసాద కార్యక్రమము జీడిమెట్ల గాంధీ విగ్రహము దగ్గర దుర్గామాత గుడి వద్ద ఏర్పాటు చేయబడినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్యపురివాసి మొగులపల్లి ఉపేందర్…