Month: May 2025

చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తిః– ఆర్టీసి బ‌స్టాండ్ ను ఆనుకుని వెనుక‌వైపు తాళ్ళ‌పాక ల‌క్ష్మీనారాయ‌ణ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. మే డే సంద‌ర్భంగా ఆటో డ్రైవ‌ర్స్ కు బ‌ట్ట‌లను ఆయ‌న పంపిణీ చేశారు.…

పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే పెన్ష‌న్లు- ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్, తిరుపతి:– పేద‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. బుధ‌వారం ఉద‌యం కొర్ల‌గుంట సంజ‌య్ గాంధీ కాల‌నీలోని రామాల‌యం వ‌ద్ద 8,9 డివిజ‌న్ల‌కు సంబంధించిన‌ ల‌బ్దిదారుల ఇంటింటికి వెళ్ళి…

ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Mana News, Nellore :- ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామి నెరవేర్చి కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి సందర్భంగా కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామానికి…

నెల్లూరు రూరల్ లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, రూరల్ ,మే 1:– నెల్లూరు రూరల్ లో 23వ డివిజన్ వికలాంగుల కాలనీ లో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.రాష్ట్రం అంతా ప్రతి నెల…

మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

కార్మిక,కర్షకులందరూ ఏకీకృతం కావాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కార్మికులందరూ ఎగతాటిపై కొచ్చి,సమన్వయంతో తమ సమస్యలకు పరిష్కారాలు సాధించుకోవాలని స్థానిక తెదేపా నాయకులు మూది నారాయణస్వామి పిలుపునిచ్చారు.గురువారం నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్ కార్మిక యూనియన్,తొట్టి రిక్షా కార్మిక యూనియన్ సభ్యులతో…

ఏలేశ్వరంలో ఘనంగా మేడే ఉత్సవాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకొని సిపిఎం, సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. సిఐటియు అనుబంధ క్వారీలారీ వర్కర్స్ యూనియన్ భవనం నుండి…

“మే డే” ప్రపంచ కార్మికుల పోరాట దినం – కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

Mana News, గాజువాక తే మే 1:- విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే…

వేసవి శిబిరం విజ్ఞాన వికాసం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని స్థానిక గ్రంథాలయ గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ.కృష్ణమోహన్ ఆదేశాలతో ఏలేశ్వరం నందు…