Month: May 2025

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు,…

శ్యామలంబ అమ్మవారి పండుగకు మేము అడ్డుపడలేదు, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ

మన న్యూస్ సాలూరు మే 16:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగకు సంబంధించిన పనులు అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనడం తీవ్రంగా ఖండిస్తున్నామని సాలూరు మున్సిపల్…

పోలీస్ భద్రత నడుమ శ్యామలంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తాం పట్టణ సీఐ వాసు నాయుడు

మన న్యూస్ సాలూరు 16:=పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపోలీసుల భద్రత నడుమ పండుగను సక్రమంగా జరిపిస్తాం పోలీసుల భద్రత నడుమ శ్యామలాంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తామని పట్టణ సీఐ వాసునాయుడు అన్నారు. శుక్రవారం సీఐ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు…

నెల్లూరులో మే 17న ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధమ మహాసభలు

మన న్యూస్ , నెల్లూరు, మే 16:నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మే 16 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ విలేకరుల సమావేశం నిర్వహించినారు. నెల్లూరు నగరంలో…

కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

వైసీపీ కార్యకర్తకు మాజీ డిప్యూటీ సీఎం నివాళి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం ,49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు దాసరి సంపంగి అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానందరెడ్డి…

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రోసిడింగ్ కాపీలను గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంజి హనుమాన్లు,నాయకులు ఇస్మాయిల్ లు కలిసి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో…

మహేంద్రగిరి వారాహి సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సుమంత్ !!!

మన న్యూస్ : రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి…

తిరంగా ర్యాలీలో ఎస్ఆర్ పురం టిడిపి నాయకులు

ఎస్ఆర్ పురం , మన న్యూస్… చిత్తూరు జిల్లా చిత్తూరు గాంధీ సర్కిల్ లో చిత్తూరు జిల్లా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు తిరంగా ర్యాలీ సందర్భంగా…

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

నర్వ మండలం మన న్యూస్ నర్వ మండలం కల్వాల్ గ్రామ రహదారిపై ఎస్సై కురుమయ్య వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ట్యాంపరింగ్ చేసిన,సగం నంబర్ ప్లేట్ కలిగి…