రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించండి.
రెవిన్యూ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:రెవిన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది…