Month: March 2025

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించండి.

రెవిన్యూ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:రెవిన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది…

మండల ఏ ఓ అధికారిని ఆధ్వర్యంలో గ్రామసభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కే.పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని,ఆయన మృతి…

కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్ని శాఖలను సమన్వయ…

నెల్లూరు జిల్లా,పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి.టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్…

బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వైయస్సార్ సిపి నెల్లూరు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మనన్యూస్,నెల్లూరు:బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నగర డి.ఎస్.పి సింధు ప్రియా…

ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఆత్మీయ ఆహ్వానం

మనన్యూస్,తిరుపతి:తెలుగు వత్సరాది ఉగాది తరువాత తిరుపతిలో జరగనున్న క్షత్రియ సోదరుల ఆత్మీయ సమావేశానికి హాజరు కావలసిందిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు, రుద్రరాజు గురు ప్రసాద్ రాజు, భాస్కర్ రాజు, మేక్ మై…

నెల్లూరులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ లో బ్లడ్ క్యాంప్

మనన్యూస్,నెల్లూరు:తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటి చాటి చెప్పిన మగధీర…..రంగస్థలం అయినా రాజకీయమైనా,సేవా భావమైనా మెగా ఫ్యామిలీ తర్వాతే అంటూ అని చాటి చెబుతూ…తండ్రికి తగ్గ తనయుడిగా బాబాయికి తగ్గ వినయుడిగా అన్నిటికీ మించి యువతకు రోల్ మోడల్ గా నడుచుకుంటూ…

నెల్లూరు సిటీ ముస్లిం మహిళలకు చీరలు,రంజాన్ తోఫా పంచిన మున్సిపల్ శాఖా మాత్యులు, పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి

మనన్యూస్,నెల్లూరు:తన తోటి పనిచేసిన కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలే ఆదరించాలి. మనలో ఒకరు మనతో ఒకరు మన సాధక బాధలలో ఉపయోగపడే వారే మన లీడర్ అనే పొంగూరు రమాదేవి అన్నారు.స్త్రీ సాధికారత అని పవన్ కళ్యాణ్ పలుమార్లు ఎందుకన్నారు ఈ…

నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి రండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం పిలుపు

మనన్యూస్,తిరుపతి:యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతికి చెందిన బిసి నేత జి నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి చిత్తూరు తిరుపతి జిల్లాలలోని బిసి లందరూ భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం…