Month: March 2025

నెల్లూరు బారాషాహిద్ లో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్ష

మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట బారాషాహీద్ దర్గాలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర కమీషనర్ సూర్యతేజ, ఐఏఎస్ , నగర డిఎస్పీ తో మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు…

నెల్లూరు రూరల్, కోడూరుపాడు లో 45వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలో 45వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం 1వ డివిజన్, కోడూరుపాడు మార్కండేయ కాలనీ నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…

నెల్లూరు నగర నియోజకవర్గం లోని మసీదుల్లోని ఇమామ్ లు, మౌజాన్ లకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీస్ లో గురువారం వైసీపీ నగర నియోజకవర్గ మైనారిటీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇమామ్ లు, మౌజాన్ లకు రంజాన్ తోఫా అందజేశారు.ఈ సందర్భంగా పలువురు…

నెల్లూరు నగరంలోని పలు మసీదులకు స్వయంగా వెళ్లి ఇమామ్ మౌజాన్ లకు రంజాన్ తోఫాఅందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:మర్కస్ మసీద్, అభుజర్ మసీద్, అమీనియా, మసీద్ ఇలా పలు మసీదులకు గురువారం వైసిపి నగర నియోజకవర్గ మైనార్టీ నాయకులతో కలిసి నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి ఇమామ్, మౌజాన్లకు రంజాన్ తోఫా…

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రధాన లక్ష్యం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు,రూరల్:నెల్లూరుజిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు 15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్ లో ఓ.పి విభాగాలను గురువారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేద, నిరుపేద సామాన్య మధ్యతరగతి…

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమి రెడ్డి ప్రశాంతిరెడ్డి పోరాటం

మనన్యూస్,కోవూరు,అమరావతి:షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రశాంతమ్మ.కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కోవూరు ఎమ్మెల్యే,సమస్యను సీఎం చంద్రబాబుకు వివరించిన వైనం.స్పందించిన ముఖ్యమంత్రి.. 26 కోట్ల బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ,124 ఎకరాల్లో కంపెనీలు ఏర్పాటుకు…

నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

మనన్యూస్,కొండాపురం:కొండాపురం మండలంలోని మక్కినవారిపాలెం, వెల్లటూరి వారి పాలెం, ఇసుకపాలెం,బొమ్మిపాలెం, భీమార్పాడు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట సాయి పేట ఎస్సీ కాలనీ సమీపంలో మెయిన్ పైప్ లైన్ దెబ్బతింది. మరమ్మతులు చేయలేదు. ఆర్డబ్ల్యూఎస్…

పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల్ పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్జి ల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాగంగా అమలు పరిచే ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీ గా అమలు…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర కు ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరురూరల్:తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర.బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది.శ్రీధర్ అన్నతో నాకు 35…

రంజాన్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈ నెల 31వ తేది జ‌రిగే రంజాన్ ప్రార్థ‌న‌ల కోసం ఈద్గా మైదానంలో మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ చ‌ర‌ణ్ తేజ్ రెడ్డి, స‌హాయ క‌మిష‌న‌ర్ అమ‌రయ్య‌, ఇంజినీరింగ్…