గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుకై ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.
మనన్యూస్,వింజమూరు:స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ మరియు కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో…