Month: March 2025

గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుకై ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.

మనన్యూస్,వింజమూరు:స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ మరియు కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో…

నెల్లూరులో జనసేన నాయకులు గుర్రం కిషోర్ మరియు కళ్యాణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:సిటీ,జనసేన ఎనిమిదో డివిజన్ నాయకులు గుర్రం కిషోర్ మరియు కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు.మొదటి రోజు పదవ క్లాస్ పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు శీతల పాననయాలని అందించారు.ఈ…

నెల్లూరులో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:సంతపేట 49 వ డివిజన్ ఈద్గామిట్ట ప్రాంతంలో మజ్జిగ జయకృష్ణా రెడ్డి మరియు ఖాదర్ బాషా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్…

ఆదాల ప్రభాకర్ రెడ్డి కు స్వర్ణ వెంకయ్య ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో ఆయన…

బట్టేపాటి నరేంద్ర రెడ్డి కి ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరు:రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డిని వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల…

ఆదాల ప్రభాకర్ రెడ్డి ని సత్కరించిన బట్టేపాటి నరేంద్ర రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకలు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధికార ప్రతినిధిగా నియమితులైన సీనియర్ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో మాజీ…

కార్పొరేట్ సెలూన్ షాపులు వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన

మనన్యూస్,పిఠాపురం:తమ జీవనోపాధిని దెబ్బతీసే కార్పొరేట్ స్థాయి సెలూన్ షాపులకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ పిఠాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సూర్యరాయా లైబ్రరీ హాలు నందు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్ల కార్డులతో…

దుర్గాడ శివాలయంలో లలితాదేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున ఫాల్గుణమాసం, మాస శివరాత్రి.. సందర్భంగా ప్రత్యేక అభిషేకాలుశ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు ..సోదరులు…

కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి

సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ మనన్యూస్,కాకినాడ:కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక వేత్త…

మానవత సేవలు విస్తృతం చేయండి ఎన్ వి కృష్ణారెడ్డి

మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను విస్తృతం చేయాలని ఆ సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్ వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన నెలవారి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవీయ విలువలతో కూడిన స్వచ్ఛంద సేవలను క్షేత్రస్థాయిలో చేరేలా చూడాలన్నారు.…