మృతి చెందిన కుటుంబాలకు మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం
మనన్యూస్,కామారెడ్డి,రామారెడ్డి:ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మృతి చెందిన మూడు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 4 వేల రూపాయలు ,30 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందని ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమని అన్నారు ఈ సందర్భంగా ఈసన్నపల్లి గ్రామ మాజీ…