Month: March 2025

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ముదిరాజ్ లు.కులగణనతో అధికారికంగా వెల్లడి..

ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి.. మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే అధికారికంగా జరిపి ముదిరాజ్ లే అత్యధికం అని అధికారికంగా తేల్చి చెప్పారని,సర్వే చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. సీఎస్‌ స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం..

Mana News :- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తమ ముందు హాజరై వివరణ…

బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది..

Mana News :- గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రబీ యాక్షన్ ప్లాన్…

మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఫ్లోర్ లీడర్ మాజీ జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి

మనన్యూస్.రామారెడ్డి:కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఈసన్నపల్లి గ్రామ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం భైరయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో మృతి చెందడం మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ మాజీ ఫ్రొర్ లీడర్ర్ పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల…

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలి: హైకోర్టు ఆదేశం

Mana News, అమరావతి: విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌ వద్ద అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మాణం చేపట్టడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయసాయి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా…

వాణిజ్యయుద్ధంతో క్షీణించిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

Mana News, న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థికవ్యవస్థపై వాణిజ్య యుద్ధం ప్రభావాలతో ఆందోళనలు పెరగడంతో బంగారం, స్వల్పకాలిక బాండ్లు, మేజర్‌ కరెన్సీలు తరలిపోవడంతో అన్ని చోట్లా స్టాక్స్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి.చమురు క్షీణించింది. న్యూయార్క్‌ నుండి లండన్‌, టోక్యో వరకు ఈక్విటీలు పడిపోయాయి.…

వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎల్ఓపీ హోదా మంజూరు చేయలేం.. స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు 

Mana News :- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు బుధవారం మాట్లాడుతూ, వైయస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) హోదా కోసం చేసిన డిమాండ్‌ను మంజూరు చేయలేమని, దానిని “అసమంజసమైన కోరిక”గా అభివర్ణించారు. పార్టీకి…

తమిళంపై ప్రేముంటే.. కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించండి – ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్

Mana News :- తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…

‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది! – వైఎస్ జగన్

Mana News :- గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు…

మా అమ్మ సూసైడ్ చేసుకోవాలనుకోలేదు : కల్పన కూతురు

Mana News :- సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని వస్తున్న వార్తలపై ఆమె కూతురు తాజాగా స్పందించారు. ప్రస్తుతం కల్పన ట్రీట్మెంట్ పొందున్న నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రిలోనే మీడియాతో మాట్లాడారు. ‘మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు. నిద్రమాత్రల…