రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ముదిరాజ్ లు.కులగణనతో అధికారికంగా వెల్లడి..
ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి.. మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే అధికారికంగా జరిపి ముదిరాజ్ లే అత్యధికం అని అధికారికంగా తేల్చి చెప్పారని,సర్వే చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా…