వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ ఐ రాజ్ కుమార్
మనన్యూస్,పినపాక:ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహదారుల ఆర్సి,కాలుష్య నిర్ధారణ,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండేలా…