Month: February 2025

వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ ఐ రాజ్ కుమార్

మనన్యూస్,పినపాక:ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహదారుల ఆర్సి,కాలుష్య నిర్ధారణ,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండేలా…

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాగూర్ గారికి ఘనంగా స్వాగతం పలికిన కోలా ఆనంద్

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు ఈ రోజు శ్రీకాళహస్తి ఆలయానికి కుటుంబ సమేతంగా ఇచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాగూర్ గారికి ఆలయ అతిధి గృహము…

మాజీ దళిత సర్పంచిపై పెత్తందార్ల దాడిఫిర్యాదు చేశాడని చితకబాదిన వైనంపెత్తందార్ల అరెస్టుకు కేవీపీఎస్ డిమాండ్.

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి కేవీబీపురం మండలం అంజూరుపాలెం కులదురహంకార ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన ఆ మండలంలో వెలుగు చూసింది.తమపై అధికారులకు ఫిర్యాదు చేశాడనే అక్కస్సుతో మఠం పంచాయతీ మాజీ దళిత సర్పంచిపై పెత్తందారులు బుధవారం దాడికి దిగారు.ఈ దాడిలో మాజీ సర్పంచి…

గూడూరులో మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పాశం సునీల్ కుమార్ కు సన్మానం

ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కి మేళతాళాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన మీడియా ప్రతినిధులు. మన న్యూస్,గూడూరు:ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం బుధవారం గూడూరు రెండవ పట్టణం లోని కాస్మోపాలిటన్…

వృధాగా నీటి తొట్టి.. పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ప్రభుత్వం వేల రూపాయలను వేచించి పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటి తోటి నిర్మిస్తే వృధాగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం…

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల గెలుపే లక్ష్యం,,జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ

మనన్యూస్,కాకినాడ: జగ్గంపేట ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్ లో గల పరిణయ…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుపుతున్న విశ్వబ్రాహ్మణులు

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మండలంలో జోరందుకుంటున్న కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు బుధవారం రోజు బ్రహ్మంగారి ప్రతిష్ట…

అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న కార్యక్రమాలు బుధవారం రోజు ప్రతిష్ట కానున్న విగ్రహాలకు జలాభిషేకం…

విద్యాభివృద్ధికి కృషి చేస్తాఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడుమూడు కోట్ల 25 లక్షల రూపాయలతో కస్తూర్బా ఇంటర్ జూనియర్ కాలేజీ భవనం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో మానవపాడు మండలంలో విద్యాభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.బుధవారము మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ జూనియర్ కాలేజీ భవనంకు ఎమ్మెల్యే విజయుడు…

560 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు.. ఏపీవో శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో…