Month: February 2025

ఆర్సీ”ని అభినందించిన”ఆర్ హెచ్ వి ఎస్”అధికార ప్రతినిధి,,ఆఫీసు ప్రారంభానికి ఆహ్వానం

మనన్యూస్,తిరుపతి:నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గుండ్రాజు సుకుమార్ రాజు శుక్రవారం మధ్యాహ్నం…

దౌర్జన్యాలు నేర్పింది భూమన కుటుంబమేఇకనైనా భూమన రాజకీయాలకు స్వస్తి పలకాలిమీడియాతో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ

మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు,అక్రమ అరెస్టులు చేయించి పోలీసులతో ఎన్నికలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిలు ప్రశాంతత గురించి,ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి…

ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి

_ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం_ పల్లెల్లో కక్ష్యలు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు_ మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ మనన్యూస్,మదనపల్లె:ద్వివాహన దారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల నడిపే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకుని సురక్షితమైన ప్రమాణం చేస్తూ.ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని…

హయత్ నగర్ లో ది కేఫ్ తత్వ ఘనంగా ప్రారంభం

మనన్యూస్.హయత్ నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని హయత్ నగర్ నుండి కుంట్లూరు వెళ్ళే దారిలో శ్వేత నేతృత్వంలో ది కేఫ్ తత్వ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ది కేఫ్ తత్వ యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్…

హయత్ నగర్ లో శ్రీ ముద్ర శారీస్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్.హయత్ నగర్:పెళ్లి పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన కాంచీపురం వారి శ్రీ ముద్ర శారీస్ హయత్ నగర్ లోని షిరిడినగర్ పెద్దమ్మ గుడి ఎదురుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ తమ వద్ద వివాహాది శుభకార్యాలకు పెళ్లి…

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలిసి సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

Mana News :- తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర…

వైసీపీ వెదురుకుప్పం అధ్యక్షుడిగా కామసాని పద్మనాభ రెడ్డి

మన న్యూస్, వేదురుకుప్పం :- వైసీపీ అధిష్టానంమండల పార్టీ ప్రెసిడెంట్లను నియమించినది, వైసీపీ వెదురుకుప్ప మండల అధ్యక్షుడిగా పద్మనాభం రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో…

భారత రాష్ట్ర సమితి పార్టీ ( బీ. ఆర్. ఎస్ ) పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దఖాలు చేసిన పిడిశెట్టి రాజు

Mana News :- కరీంనగర్ జిల్లా : పిభ్రవరి 07, (కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / కలెక్టరేట్ కార్యలయం ) మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ.…

సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని కలసిన సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు

Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు.…