వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి,,రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
మనన్యూస్,తిరుపతి:ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్,గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను…