Month: February 2025

వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి,,రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

మనన్యూస్,తిరుపతి:ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్,గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను…

కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూగత అయిదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో…

యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ చేతుల మీదగా న్యూ మోడల్ యాక్సిస్

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డులో ఉన్నటువంటి సుజుకి షోరూంలో ఈరోజు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ చేతుల మీదగా న్యూ మోడల్ యాక్సిస్ 125 నూతన ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు…

విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్. సైన్స్ ఫెస్ట్

మనన్యూస్,శ్రీకాళహస్తి:విజయ వాణి టెక్నో స్కూల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలనికరస్పాండెంట్ చంద్రశేఖర్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్,శ్రీకాళహస్తి సైన్స్ ఫెస్ట్ 2025 ను ఫిబ్రవరి 9 నుండి 11,2025 వరకు జరుపనుంది.ఈ…

తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం MLA,ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గని సన్మానిచ్చిన నాయకులు Mana News :- వెదురుకుప్పం మండలం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్…

తల మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Mana News :- అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణానికి వీచేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులచే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల ప్రతిష్ట కళ్యాణం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలకు కామారెడ్డి…

అంబరాన్నంటిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న…

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలిఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి అజయ్ ప్రసన్న కుమార్కలెక్టర్ కమిషనర్లను కలిసిన ఎఫ్ఆర్టిఐ ప్రతినిధులు.

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కావాలని ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కే అజయ్ ప్రసన్నకుమార్ జిల్లా కలెక్టర్,కమిషనర్ మౌర్యలను కలిసి కోరారు. శుక్రవారం…