Month: January 2025

22 వార్డు సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,తిరుపతి:ఎం ఆర్ పల్లి పరిధిలోని 22వ వార్డు సచివాలయంలో టిడిపి నగర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయ్యాం గారు బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్…

రాజ్యాంగ విలువ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఎన్జీఓ కాల‌నీలోని అమ‌ర్ జ‌వాన్ పార్క్ లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.మాజీ సైనిక ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్యఅథిగా పాల్గొని అమ‌ర జవానుల స్థూపం వద్ద పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు…

సామాజిక సేవా కార్యక్రమాలకు గాను జ్ఞాన శేఖర్ రెడ్డికి ఉత్తమ సేవా పథకం

మనన్యూస్,తిరుపతి:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు,ఉచిత వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు వంటి ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో అధికారుల మన్ననలను పొందుతూ గుర్తింపు తెచ్చుకున్న మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రకాష్

మనన్యూస్,చైతన్యపురి:చైతన్యపురి డివిజన్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్…

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్స్ అండ్ స్పేస్ ఎక్స్పో ప్రదర్శన ముఖ్యఅతిథి జిహెచ్ఎంసి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

న్యూస్,ఎల్బీనగర్:ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,వనస్థలిపురం,విజ్ఞాన ప్రదర్శన హుడా సాయి నగర్ కమ్యూనిటీ.హాల్ లోఘనంగా నిర్వహించారు.చైర్మన్ డాక్టర్ ఆకాష్ ,డైరెక్టర్,సాంబశివ రావు.ప్రిన్సిపాల్,జయశ్రీ,పాల్గొన్నారు.చైర్మన్ మాట్లాడుతూ,మా విద్యార్థినీ విద్యార్థులు ఇంత చక్కటి ఏఐ రోబో టిక్స్ లో పాల్గొని వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని చాలా…

శాఖా గ్రంధాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు…

76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజవర్గం హై స్కూల్ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకి స్తానిక శాసనసభ్యురాలు వరపుల సత్య ప్రభ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల చిత్ర పటాలకు…

ఉత్తమ లైబ్రేరియన్ గా కవి కొండల సత్యనారాయణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ గ్రంథాలయ పాలకుడిగా ఏలేశ్వరం లైబ్రేరియన్ కవికొండల సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు కాకినాడలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతులమీదుగా…

రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు

మన న్యూస్ ప్రతినిధి రౌతులపూడి:ముందుగా అందరికి ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా మాతృబూమి కి నా సాష్టాంగ నమస్కారాలు తెలియచేస్తున్న. రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .నా మాతృభూమి కోసం…

ఏలేశ్వరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి,మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ పలువురు మండల అధికారులు,విద్యార్థులు సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి…