22 వార్డు సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
మనన్యూస్,తిరుపతి:ఎం ఆర్ పల్లి పరిధిలోని 22వ వార్డు సచివాలయంలో టిడిపి నగర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయ్యాం గారు బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్…