విద్యార్థులకు ఏకరూప దుస్తువుల పంపిణీ ఎంఈఓ తిరుపతిరెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ లు కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. వసతి గృహంలో 98 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల…