పరామర్శించి ధైర్యం చెప్పి””మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ప్రముఖ వ్యాపార వేత్త నిజాంసాగర్ కు చెందిన.వహిద్ సాబ్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ మాజీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం పరామర్శించారు.ఆయన కుమారులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని…