Category: తెలంగాణ

పరామర్శించి ధైర్యం చెప్పి””మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ప్రముఖ వ్యాపార వేత్త నిజాంసాగర్ కు చెందిన.వహిద్ సాబ్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ మాజీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం పరామర్శించారు.ఆయన కుమారులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని…

మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి”జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మనన్యూస్:నిజాంసాగర్ జుక్కల్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.నారాయణఖేడ్ నియోజక వర్గం లోని ఎంపీ షేట్కార్ స్వగృహంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా…

మన్మోహన్‌సింగ్‌ సేవలు మరువలేనివి”” మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి

మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నిజాంసాగర్‌ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్‌,లక్ష్యయ్య,గౌస్,రాము…

రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేద్దాం!

మన న్యూస్:నల్లగొండ జిల్లాలో ఈనెల28 నుండి 30వరకు జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు కోరారు. కామారెడ్డి జిల్లా కామరెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య గారి చేతుల…

ఘనంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సు

మనన్యూస్: చైతన్యపురి సమాజంలో విశ్వకర్మల పాత్ర మరువలేనిదని సృష్టిలో ప్రతి పనికి ముందంజలో ఉండేవారు విశ్వకర్మలని మల్కాజిరి ఎంపీ ఈటలరాజేందర్అన్నారు.అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సు శుక్రవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన…

ఉంగరం.కత్తెర! స్థానిక సంస్థల గుర్తులు రెడీ

మనన్యూస్:తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్​ రెడీ అవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందుస్తుగా చేసి పెట్టుకుంటోంది ఈ ఏడాది ఫిబ్రవరి1తో సర్పంచు​ల పదవీ కాలం ముగియగా, జూలై 3న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల పదవీ…

కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ అభివృద్ధికై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేత కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నందు కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ గద్వాల ఎమ్మెల్యే…

మన్మోహన్‌సింగ్‌ సేవలు మరువలేనివి మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి

మనన్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని,ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నిజాంసాగర్‌ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ పేర్కొన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్‌, లక్ష్యయ్య,గౌస్, రాము…

మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం, నివాళులర్పించిన పినపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు

మనన్యూస్:పినపాక భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల పినపాక మండల కాంగ్రెస్ కమిటీ విచారం వ్యక్తం చేసింది శుక్రవారం పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ…

ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు ఎక్కడ?

మనన్యూస్:కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం.ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టిల్స్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా తనిఖీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోనే చేస్తే…