జిల్లా ప్రెస్ క్లబ్ భవనం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి.
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనం ను శుక్రవారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.జర్నలిస్టులు తమ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి…