Category: తెలంగాణ

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య .

మన న్యూస్ ,నిజాంసాగర్, జుక్కల్,ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు తీర్చే స్తోమత లేక మద్యానికి బానిసై ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే చంద్రమోహన్ అనే వ్యక్తి…

ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమా?

మనన్యూస్,కామారెడ్డి,దోమకొండ:వల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షల పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని.ఇల్లు కొని ఐదు సంవత్సరాలు అవుతుందని,కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయినా వార్డెన్ తుమ్మగల బాలమణి ఆరోపణలు చేస్తున్నారని…

పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృషి

మన న్యూస్ జిల్లాప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :- కోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి, కోడేరు మండల కేంద్రంలో పాఠశాల లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు…

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది

తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు మన,న్యూస్,ఎల్,బి,నగర్:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతోటి గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారనివనస్తలిపురం లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ…

న్యాయమూర్తి పై దాడిని తీవ్రంగా ఖండించిన”సీనియర్ న్యాయవాది హరికృష్ణ

మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్బీనగర్ లోని న్యాయస్థానం కోర్టులో న్యాయమూర్తి పై దాడి ఘటనను అడ్వకేట్ హరికృష్ణ తీవ్రంగా ఖండించారు.ఒక కేసులో కరణ్ సింగ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టులో 9 ఎడిజే కోర్టు న్యాయమూర్తి హరీష మహిళా జడ్జ్ అతనికి జీవిత ఖైదు శిక్ష…

ఏసీబీకి చిక్కిన గద్వాల జిల్లా పంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ

డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…

అనుమతులు లేకుండా ఇసుక తోలకాల జరిపితే కఠిన చర్యలు

వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం… పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని…

వృద్ధురాలు అని చూడకుండా ఇంటి సామాగ్రిని ఇంటి బయట పారవేసి ఇంటికి తాళం వేసిన యజమాని

మనన్యూస్,కామారెడ్డి:గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు అని చూడకుండా ఇంటిలోని సామాగ్రిని తీసి బయట పారవేసిన యజమాని వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్…

మహిళతో అడవికి వెళ్ళాడు..చివరికి శవమై కనిపించాడు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు…