పలుశుభ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట.
మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత ప్రవీణ్ రెడ్డి మనవరాలు తొట్టేలా హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై విందులు…
టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు,
ఐదుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు మన న్యూస్,నిజాంసాగర్: టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్…
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి
మన న్యూస్, జుక్కల్ ,నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ..సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ…
స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం
మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాలగద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న…
పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ…
కామారెడ్డి పట్టణ జనరల్ స్టోర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు.
మనన్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్& బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుందని,ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించడం జరిగింది.ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్,ప్రధాన కార్యదర్శిగా…
బేడ బుడగ నూతనా కార్యవర్గం
మనన్యూస్:కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటుకై గౌరవ అధ్యక్షులు-ఉద్ది సాయిలు,ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి,ఎస్సీ57 ఉపకులాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పస్తo పరశురాం,గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కొండపల్లి సాయిలు,ప్రధాన కార్యదర్శిగా…
స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే వియయం
నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు…
ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు.
మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్…
ఎమ్మెల్యే తోట నివాసానికి టర్కీ దేశ రాయబారి
మన న్యూస్,నిజాంసాగర్,: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్…