ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మనన్యూస్.కామారెడ్డి:సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.భూముల సమస్యలు,రెండుపడక గదుల ఇళ్లు మంజూరు,రైతు భరోసా,మున్సిపల్ వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు,మున్సిపల్ రోడ్లు ఆక్రమణ,తదితర…